If You Have Google Translate, You can translate:
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
http://www.allindiahelpline.in
గౌ|| Honourable భారత రాష్ట్రపతి జీ కి నమస్కరించి...మేడం, :
మున్సిపాల్, మొ. మొదలగు ఏ ఎన్నికలలోను మేయర్, చైర్ పర్సన్ వంటి ఏ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు వద్దంటేవద్దు. ఒక్కడే కనుక ముందుగా రహస్యవేలంపాట లో కొనేసుకుని, ఎన్నికలలో గెలిపించుకుంటారు. రాజకీయం ప్రజాసేవ. ఉద్యోగాలు కాదు, వీరికి ప్రతిభ తో పనిలేదు. ఇప్పటికీ వీధుల మురికి, పందులు,కుక్కలు,పశువులు, ట్రాఫిక్ మొ. పనులు నిర్వహించలేని దుస్థితి దాపరించివుంది. 20260906011
ఈ వారం న్యూస్ :
గౌ|| భారతీయులకు నమస్కరించి...ప్రతి కుటుంబానికి ఉపాధి అంటే ఉద్యోగం/వ్యాపారం/సేవ కల్పించాలి. ఉద్దేశ్యం: ప్రపంచమంతా ఒకే పద్దతి ఉండాలి అంటే. నెట్
AI(ఆర్టిఫీషియల్-ఇంటెలిజెన్సీ) అడిగితే ఉపాథి, కాళీల వివరాలు తెలియాలి. AI నెం: AI-IND-AND-2607010000 తయారు చేస్తున్నాము.
1) కెమిస్ట్రీ మూలకాల టేబుల్ వ లె ప్రపంచ ఉద్యోగాల సంస్థ(World-Jobs-Organization)కి ఒక టేబుల్ తయారు చేస్తున్నాము. మీరూ AI చేయండి, బెస్ట్ సెలక్ట్ చేసి, ప్రైజ్ పెడదాం. పాల్గునే వారు మొబైల్ 9160777400 కి నిర్వాహణ మీగిలినది ప్రైజ్ మనీ గా ఇవ్వడానికి ఎంతోకుంత డొనేట్ చేయండి. minimum: Rs. 10;
డొనేట్ చేసిన మీ మొబైల్ నెంబరే ఎంట్రీ పాస్. date: 26-1-2027, place: near entrance gate; visakhapattnam-new air port or
old air port. తరువాత ప్రియతమ రాష్ట్రపతి ప్రధాని, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు. మన ప్రియతమ ప్రధాని చాలా దేశాలు తిరిగారు కనుక అంతర్జాతీయ World-Jobs-Organization
హెడ్ ఆఫీసు మన భారతదేశం లో పెట్టమందాం.
మంచి చట్టం :
భారతీయులూ...అధిక విద్యార్హతలున్న ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించడం సుప్రీమ్ కోర్టు బాద్యతగా చట్టం చేయాలి. సుప్రీమ్ కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, పార్లమెంట్, అసెంబ్లీలు మన దేశానికి
సంవత్సరానికి ఎంత ఆదాయం సమకూర్చాయో తెలుసా? అప్పులా, లాభాలా? తెలిపే చట్టం చేయయాలి. మొబైల్ కోర్టులు(సంచార న్యాయస్థానాలు) స్థాపించాలి.
Good Morning
Nobles 494వారం(9సం-7నెలలు-2వ వారం) "మతమమార్పిడి కి కారణం-కలెక్టరు, ఎస్పీ వ్యవస్థలే."
మనవి:ఈA4పత్రికలోనివి ఎన్నోసమస్యలను విశ్లేషించి రాసిన అభిప్రాయాలు మాత్రమే. అమలు చేయాలా వద్దా అనేది రాజకీయ పార్టీ ప్రభుత్వం నిర్నయం.
గౌరవనీయులైన భారతీయులారా....రాజకీయ పార్టీలు, కలెక్టరు, ఎస్పీ వ్యవస్థల " వూహల పల్లకి(ఉన్మాదపు) పరిష్కారాలు వద్దు. ప్రజలారా మీరు వారిదగ్గరకు వెళ్ళవద్దు.
రాజ్యాంగ కోర్టులు, చట్టాలే ముద్దు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, స్టేట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, కేంద్ర్ట ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఉండాలలి. కోర్టు ద్వారా ఎక్సేంజ్ లే ఉద్యోగం, జీవన బృతి ఇవ్వాలి"
25సంవత్సరాల నా అన్వేషణ ఇది. పేద, చదువురాని, అమాయకపు విద్యావంతుల ఓట్లు కోసం రిజర్వేషన్లు, ప్రగతి లేని రాజకీయ ప్రభుత్వ పథకాలు కల్పిస్తున్న రాజకీయ పార్టీలు, కలెక్టరు, ఎస్పీ వూహల వ్యవస్థలు వద్దు.
గవర్నరు ద్వారా సేవచేసే స్వతంత్ర MLAల అసెంబ్లీలు, రాష్ట్రపతి ద్వారా సేవచేసే MPల పార్లమెంట్ రాజ్యాంగ రక్షణ పరిది , ఇప్పటి ప్రజలకు రాజ్యాంగం కల్పించాలి.
మీ ఓటు మీకు ప్రతి రోజూ కనీస బువ్వ పెట్టేలా మార్చు
కొండయ్య మహానుభావులారా...వీరు రాజ్యాంగ నిర్మాతల కంటే గొప్పవారిగా వూహల పల్లకిలో ఉన్నారు.
నేనొచ్చేసా.........................
ఈ-వారం ఆగష్టు:30.....నెప్టెంబరు:6 విశ్లేషణలు
.........................తెచ్చేసా...
ముందుమాట: (1) గౌరవనీయులైన కాకినాడ సిటీ ప్రజలకు నమస్కరించి...నాపేరు M.ప్రభాకర రావు అండీ నేను స్వతంత్ర MLA గా 25 సం. కాకినాడ నుండి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎన్నికలలో కూడా పోటీ
చేస్తాను. 18 సంవత్సరములు నిండి మేజర్ అయ్యి ఓటు హక్కు పొందిన వారు, వారికి నచ్చినట్టు జీవించుకునే హక్కు, ఓటు వేసే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చిన వరం. ఎలా గెలవాలో
తెలవక పోవడం స్వతంత్ర అభ్యర్థుల దురదృష్టం. ఎలా గెలిపించాలో తెలియక పోవడం చదువులేని ప్రజలకు దేవరహస్యం. మన రాజ్యాంగం తెలిసిన వారు ప్రజాబడ్జెట్ ప్రవేసపెట్టాలి. అంటే
ప్రతి ఆథార్ కార్డుకి రోజకి= కేంద్రం రోజువారీ బడ్జెట్ లో 25శాతం + రాష్ట్రం రోజువారీ బడ్జెట్ లో 25శాతం= 50 శాతం ప్రజా బడ్జెట్ ప్రవేస పెట్టిన వారికే ఓటు వేయాలి.
...........పెన్ డౌన్ మొదలు పెట్టిన రోజు: 8-మార్చి-2026, పెన్ డౌన్ కొనసాగుతున్న వారం: 27వ వారం
(మీ సమస్య మీ MLA/MPకి ఇచ్చి, అసెంబ్లీ,పార్లమెంట్ లేవనెత్తి, తద్వారా పరిష్కరించి, చట్టాలు చేయించ మనవి, అప్పుడు మగ్గింగ్, ,ఉగ్రవాదం, ఉన్మాధాన్ని,పేదరికాన్ని నిర్మూలించవచ్చు, 100-police
Mobile court కొరకు గా మార్చాలి
,101-fire, 108-ambulance,
100-Mobile court, ఫోన్ చేస్తే ఇంటివద్దకే మొబైల్ కోర్టు రావాలి )..............
.
ఆల్ ఇండియా హెల్ప్ లైన్ ఉచిత A4-పత్రిక నిరవదిక పెన్ డౌన్: గౌరవనీయులైన భారతప్రజలకు నమస్కరించి, పత్రిక అంటే కొత్తవిషయాలు తెలియ పరచడమే కాదు. దేశ ఆర్ధిక, ప్రజా ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయాలి. ప్రియతమ రాష్ట్రపతి, ప్రియతమ ప్రధాన మంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి స్పందించాలి చట్టాలు చేసి భాద్యత వహించ మనవి.
(1) సమానఓటుకు సమాన బడ్జెట్ అంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లలో ప్రజాబడ్జెట్ పెట్టాలి. అంటె తలసరి(ఒక తలకి), ఒక రోజుకి, రోజువారీ బడ్జెట్ లో ప్రతి ఆధార్ కార్డుకి కేంద్రం 25శాతం + రాష్ట్రం 25శాతం = 50 శాతం ప్రజా బడ్జెట్ ప్రవేస పెట్ట మనవి.
అంటే ఈ సంవత్సర కేంద్ర 53లక్షల బడ్జెట్ మనిష,కి రోజుకి 100రూ ఉంది. అందులోనుండి 25శాతం అంటే 25రూ. ఏపీ రాష్ట్ర 3.45 లక్షల బడ్జెట్ మనిష,కి రోజుకి 180రూ ఉంది. అందులోనుండి 25శాతం అంటే 40రూ. మొత్తం 25+40=65రూ
రోజుకి ప్రతి భారతీయుడికి బ్యాంకులో జమచేయాలి. ప్రియతమ ప్రధాని సంవత్సరానికి ప్రతి ఆధార్ కార్డుకి 1లక్ష బ్యాంకులో జమ చేస్తానన్నది మొత్తం ఇస్తానన్నారు
(అంటే 100+180=280x 365రోజులు=రూ1,02,200)
(2) జిల్లాల కలెక్టర్లల వ్యవస్థలను, జిల్లాల ఎస్పీల వ్యవస్థలను నేరుగా జిల్లా కోర్టు జడ్జి కింద పనిచేసేలా చట్టసవరణ చేయమనవి. కలెక్టర్లలను, ఎస్పీలను నేరుగా ప్రజలను కలుసుట,
ప్రజాపరిష్కార వేధికలు నిషేదించి, పేద, చదువురాని, అమాయకపు విద్యావంతులను రాజ్యాంగ న్యాయవ్యవస్థ ద్వారా వ్యక్తిగత స్వతంత్ర హక్కులను కాపాడ మనవి. గ్రామ, వార్డు సచీవాలయాల మొబైల్ కోర్టులు,
MLA నియోజక వర్గ మొబైల్ కోర్టులు, జిల్లా మొబైల్ కోర్టులు పెట్టి రాజ్యాంగం, రాజ్యాంగ చట్టాలను గౌరవించ మనవి.
(3) గౌ. కాకినాడ జిల్లా కలెక్టరుని, బదిలీ చేసారు గౌ. రాష్ట్రపతి జీ కి, గౌ. ప్రధానమంత్రి జీ కి, గౌ. A.P గవర్నరు గారికి గౌ. A.Pముఖ్యమంత్రి గారికి దన్యవాధములు
గౌ. జిల్లా ఎస్పీ గారిని బదిలీ చేయ మనవి. చదువవురానివారు, దళితులపై దాడులు పెరిగాయి. ప్రజాపరిష్కార వేధిక లో చట్టం, కోర్టులు పరిది దాటి వందల సంఖ్యలో చట్టాలు లేని సమస్యలు పెరిగి పోతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం ఇది కోర్టుల విధి. రిజర్వేషన్ ఫలాలు పొందిన సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్నాయి.
(4) EVM-ఓటింగ్ మిషన్ లను రద్దు చేయాలి. మొత్తం పోస్టల్ బ్యాలెల్ విధానం రావాలి. సుప్రీమ్ కోర్టుకు పోస్టల్ బ్యాలెల్ ఓటుకు సాక్షిగా ఉండాలి.
(5) ప్రజల నపుంసకత్వం తగ్గించడానికి, విచ్చలవిడి మానబంగాల నియంత్రణగా ప్రతి జిల్లా కేంద్రం లో అమెరికా(USA) వలె శృంగారం అంటే ఇష్టమైన వారికి ప్రభుత్వ శృంగార గుర్తింపు కార్డు ఇచ్చి గౌరవించ మనవి. అధికారుల వేధింపులనుండి
ఈ ప్రభుత్వ శృంగార గుర్తింపు కార్డులు(మొబైల్ కోర్టులు) రక్షించగలవు. హమ్మయ్య నా విధి పూర్తి చేసాను. ఈ 5 చట్టాలు, అనుమతులు అమలు అయ్యేవరకు పెన్ డౌన్. మీరు సాధించ మనవి....
(1)
గౌ||Honourable భారత రాష్ట్రపతి జీ కి నమస్కరించి.., (ప్రజల బెంచ్ మార్కు జీవన టోల్ గేట్ వసూల్ పెట్టండి)
Respected Madam,
(1) కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లలో ప్రజాబడ్జెట్ పెట్టాలి. అంటె తలసరి(ఒక తలకి), ఒక రోజుకి, రోజువారీ బడ్జెట్ లో ప్రతి ఆధార్ కార్డుకి కేంద్రం 25శాతం + రాష్ట్రం 25శాతం = 50 శాతం ప్రజా బడ్జెట్ ప్రవేస పెట్ట మనవి. జిల్లాల కలెక్టర్లు,
జిల్లాల SPలు దళితులను, రిజర్వేషన్(ST,SC,BC, పేదలు)
పొందిన ప్రజల ఆర్థిక స్థోమతలను నియంత్రిస్తున్నారు, రిజర్వేషన్ లు వ్యర్థం చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లలను, జిల్లాల ఎస్పీలను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను, జిల్లా కోర్టు జడ్జి కింద( మరియు మొబైల్ కోర్టులు) నేరుగా పనిచేసేలా చట్టసవరణ
చేయమనవి. జిల్లాల కలెక్టరేట్లను (బంగ్లాలను)జిల్లా కోర్టులు గా, SP బంగ్లాలను జిల్లా అసెంబ్లీ గా చట్ట సవరణ చేయమనవి.
IAS వ్యవస్ధ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్ మెంట్, కోర్టులు,
భారతన్యాయ వ్యవస్థలు, రాజకీయ రూలింగ్ వ్యవస్థలు కలిపి సామాన్యుల సంపాదను
(నియంత్రణ)అణచి వేస్తున్నాయి. రూలింగ్ పార్టీలకు పనిచేస్తున్నాయి.ప్రతినెల CBI (సిబిఐ) దర్యాప్తులు చేసి నివేదికలు చూడమనవి. ప్రాధమిక హక్కులను కాపాడ మనవి.
కలెక్టర్లలు, SPల వ్యవస్థత రాష్ట్రాలను, దేశాన్ని అప్పులలో ఉంచుతున్నాయి.గమనించమనవి.
(1)
గౌ||Honourable ప్రధానమంత్రి జీ కి నమస్కరించి...Respected Sir,
(1) జిల్లాల కలెక్టర్లలను, జిల్లాల ఎస్పీలను జిల్లా కోర్టు జడ్జి కింద పనిచేసేలా చట్టసవరణ చేయమనవి. కుటుంబం పరిపాలన విధానాన్ని అనుసరిస్తూ ఒక కుటుంబం కింద కొన్నికుటుంబాలను పెట్టి సంపాదనలను
నియంత్రించడం వ్యక్తిగత ప్రాధమిక హక్కులకు, రిజరర్వేషనన్ లకు విరుద్దం.
కలెక్టర్లలతో, ఎస్పీలతో అసెంబ్లీ, పార్లమెంట్ వ్యవస్థలు అలా పనిచేయించడం రాజ్యంగ విరుద్దం. భారత పౌరులు రాజ్యాంగ కోర్టులు, సెక్షన్ లు, చట్టాల ద్వారా మాత్రమే అధికారులతో మాట్లాడించాలి, పరిష్కకరించాలి.
రిజర్వేషన్ ఫలాలు పొందిన సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్నాయి కలెక్టర్,ఎస్పీ వ్యవస్థలు, కలెక్టర్లలను, ఎస్పీలను నేరుగా ప్రజలను కలుసుట, ప్రజాపరిష్కార
వేధికలు నిషేదించి, పేద, చదువురాని, అమాయకపు విద్యావంతులను రాజ్యాంగ న్యాయవ్యవస్థ ద్వారా వ్యక్తిగత స్వతంత్ర హక్కులను కాపాడ మనవి. గ్రామ, వార్డు సచీవాలయాల మొబైల్ కోర్టులు,
MLA నియోజక వర్గ మొబైల్ కోర్టులు, జిల్లా మొబైల్ కోర్టులు పెట్టి రాజ్యాంగం, రాజ్యాంగ చట్టాలను గౌరవించ మనవి. aihl
(2) గౌ. కాకినాడ జిల్లా కలెక్టరుని, గౌ. కాకినాడ జిల్లా ఎస్పీ గారిని బదిలీ చేయ మనవి. దళితులపై దాడులు పెరిగాయి.
ప్రజాపరిష్కార వేధిక లో చట్టం, కోర్టులు పరిది దాటి వందల సంఖ్యలో సమస్యలుగా(మగ్గింగ్ గా) పెరిగి పోతున్నాయి. చట్టం, కోర్టులు ప్రక్కన పెట్టి, రిజర్వేషన్ ఫలాలు పొందిన సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్నాయి.
రాజకీయం మగ్గింగ్, అవినీతి కులపెద్దల వ్యవస్థ నిషేదించాలి,
రిజర్వేషన్ ప్రజలు నేరుగా మొబైల్ కోర్టులు లేదా ఆన్-లైన్ మొబైల్ కోర్టులులో సమస్యలను పరిష్కరించు కోవాలి. సార్ సామాన్య ప్రజల జీవితాలు కోళ్ళఫారాల్లో కోళ్ళ కంటే హీనంగా ఉన్నాయి.
కోళ్ళ ఫారాల్లో టైమ్ కి మేత పెడతారు. ప్రజలకు మేత బడ్జెట్ ఐనా పెట్టండి. aihl
(3)భారత్-కేంద్ బడ్జెట్ ప్రతిపౌరుడికి రోజుకి రూ100( 365రోజులుxరోజుకి 100x140కోట్ల జనం=51,10,000 కోట్లు)
ఇటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3.45 లక్షల కోట్లు అంట. అంటే ప్రతిపౌరుడికి రోజుకి రూ180( 365రోజులుxరోజుకి 180x5కోట్ల జనం=328500 కోట్లు) అంటే ఇది కేవలం రాజకీయం, కాంట్రాక్టర్ల, ఉద్యోగుల జీతబత్యాల బడ్జెట్. సామాన్య, మద్యతరగతి నియంత్రణ బడ్జెట్. సామాన్య, మద్యతరగతి ప్రజలకు మళ్ళీ ప్రభుత్వం బానిస బ్రతుకును ఇచ్చింది, ఏమీచేయ లేకపోయింది. పని అడుక్కోవడం, అప్పులు, మగ్గింగ్ చేసే ధైర్యం ఉన్నవారు బ్రతకగలరు. ఓటుహక్కు అందరిదీ సమానమే
కనుక జీవన బరోసా బృతి ఆధార్ కార్డుకి రోజుకి కేంద్రం 25రూ+ రాష్ట్రం 25రూ=50రూ ఇవ్వండి. లేదా భారత్-కేంద్ర బడ్జెట్ ప్రతిపౌరుడికి రోజుకి రూ50. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రాజకీయం, ,
ఉద్యోగుల జీతబత్యాలకు కేటాయించ మనవి. ప్రభుత్వ పథకాలన్నీ ఓట్లు కోసమే. రద్దుచేసి ప్రతి ఓటుని సమానంగా చూడమనవి. తమరి దూరదృష్టి పైనే ఇక ఆసలు. కేంద్ర+రాష్ట్ర రోజజువారీ తలసరి ప్రజాబడ్జెట్=25%+25%=50% కేటాయించ మనవి. 20260214011
(2)
గౌ||Honourable A.P ముఖ్యమంత్రి గారికి నమస్కరించి...Respected Sir,
(1)గౌ. కాకినాడ జిల్లా కలెక్టరుని, జిల్లా ఎస్పీ గారిని బదిలీ చేయ మనవి. దళితులపై దాడులు పెరిగాయి.
ప్రజాపరిష్కార వేధిక లో చట్టం, కోర్టులు పరిది దాటి వందల సంఖ్యలో సమస్యలు పెరిగి పోతున్నాయి. రిజర్వేషన్ ఫలాలు పొందిన సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్నాయి.
ఎస్పీలను నేరుగా ప్రజలను కలుసుట, ప్రజాపరిష్కార
వేధికలు నిషేదించి, పేద, చదువురాని, అమాయకపు విద్యావంతులను రాజ్యాంగ న్యాయవ్యవస్థ ద్వారా వ్యక్తిగత స్వతంత్ర హక్కులను కాపాడ మనవి.
ప్రజలు నేరుగా చట్టాలను అనుసరించి మొబైల్ కోర్టు లేదా ఆన్-లైన్ మొబైల్ కోర్టులో పరిష్కరించు కోవాలి.
III)AIHL-వారి భారతీయ ఎన్నికల మేనిఫెస్టో:
(ముందుమాట:గౌరవనీయులైన భారతీయులకు నమస్కరించి... బైబిల్, కురాన్, భగవధ్గీత, బౌధ్ధగ్రందము, జైను మొ. ఆయా మతాల ప్రజలకు రాజ్యాంగాలు వంటివి.
బ్రీటీష్ వారు బ్రీటీష్ ఇండియా రాజ్యాంగ గ్రంధం చేసి అన్ని మతాల ప్రజలను సమానంగా చూసారు. ఇప్పుడు భారత రాజ్యాంగ గ్రంధం ఇంకా బాగా అందరినినీ సమానంగా ఆధరిస్తుంది.
కొందరి ఆస్థులు మతాలపేరట, కులాల పేరట ఉండడం, వారి సహచరులే తరతరాల నుండీ అనుభవించడం, భారత రాజ్యాంగ గ్రంధం ని ప్రజలకు దూరం చేయడం జరుగుతూనే వుంది.
ప్రియతమ ప్రధాని, ముఖ్యమంత్రులు శ్రమతో పాటు, అన్ని మతాల ప్రజలు ఒకే గ్రంధం భారత రాజ్యాంగ గ్రంధం వైపు వస్తే, స్వార్థపరులు తగ్గి, పేదరికం నిర్మూలన జరుగును.సుఖంగా జీవించగలం.)
1. భారత రాజ్యాంగ గ్రంధం అనుసరించి ఎలక్షన్ కమీషన్ వారు భారతదేశం అంతా ఒక ఉచితాలు లేని ప్రభుత్వ సామాన్య మేనిఫెస్టో రూపొందించాలి. అంటే ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాలి
2. ఏ దృవపత్రాలు అవసరం లేకుండా 18సం. లోపువారికి రోజుకు 50రూ జీవన బృతి, 18సం. పైన వారికి రోజుకి 500రూ(లేదా ప్రజా బడ్జెట్) జీవన బృతి. 60సం.
పైన వారికి రోజుకు 250రూ(లేదా ప్రజా బడ్జెట్) జీవన బృతి ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. (ఆదాయం, వ్యయం ఆదాయ పన్ను శాఖ మాత్రమే వసూలు చేయాలి)
3. ఉద్యోగస్థులు, ఉద్యోగం వచ్చిన వారు, వ్యాపారుల ను ప్రభుత్వం ఎంతమందినైనా వేసుకోవచ్చు, వారికి కనీసవేతనం రోజుకి జీవన బృతి కంటే ఎక్కువ ఉండాలి.
4.MLA,MP టికెట్లు స్వతంత్రులు గా మాత్రమే పోటీచేయాలి.
MLA,MP టికెట్లు రాజకీయ పార్టీ పేరుతో అమ్ముకోవడం,కొనుక్కోవడం వంటి కార్పొరేట్ వ్యాపారం చేయరాదు. 4.కులం(అంటే ఇక ప్రాంతీయ భాష), మతం( అంటే ఇక భారత రాజ్యాంగ గ్రంధము),
రాజకీయ పార్టీలు నమోదు, కార్యకర్తల నమోదు, వంటివి నిషేదించాలి 5. ప్రజాధనం రాజకీయ పార్టీ కార్యకర్తల పేరుతో మగ్గింగ్ కి వాడకూడదు. (ఏ నియోజక వర్గం ప్రజలు ఆ నియోజకవర్గ MLA,MP ని నిర్నయించుకోవాలి)
5. MLA,MP వారి నియోజకవర్గ బడ్జెట్ రూపొందించాలి. మిగులు ఒక్కరూపాయి అయినా చూపించిన వాడే మళ్ళీ ఎలక్షన్ లో పోటీకి అర్హులు గా నిర్నయించాలి.
కోరిక: EVM-ఓటింగ్ మిషన్ లను రద్దు చేయాలి. మొత్తం పోస్టల్ బ్యాలెల్ విధానం రావాలి.
డిల్లీ లోనే పోస్టల్ బ్యాలెల్ కౌంటింగ్ జరగాలి. డిగ్రీ పాస్ అయిన వారికే ఓటు హక్కు ఉండాలి. సుప్రీమ్ కోర్టు నెగ్గిన వారి లిస్టు, ఓట్లు పరిశీలించి వెల్లడించాలి. దీనివల్ల చదువురాని పేదజనాబా మరియు వారికిచ్చే విలువతక్కువ పథకాలు తగ్గుతాయి.
AIHL:కోరిక-1: రిజర్వబ్యాంక్ భారతదేశ అమరవీరుల ప్రాణాల త్యాగఫలం. ఇది దేశప్రజలందరిది. కనుక భారతదేశ-అమరవీరుల-
కానుక గా మన భారతదేశం మన దేశ ప్రజలందరికీ(ధనవంతుడు మోదలు పేదవాడి వరకు) రిజర్వ బ్యాంకు ప్రతిరోజు ఉదయం 6గం. స్వతంత్ర భారతదేశ ఉచిత
కానుక గా 18సంవత్సరములు లోపు వారికి, 50రూపాయలు , 18సం. నిండిన వారికి 100రూ. బ్యాంకు ఖాతాలలో జమ చేయమనవి.ఏదేశం లోనూఇలాంటి దేశ కానుక లేదండీ... కావాలంటే టేక్సు పెంచండి, ఉచితాలు తీసేయండి. సామాన్య, మద్యతరగతికి వేరేగా రాజ్యాంగాలు అవసరం.
AIHL:కోరిక-2:
ఎన్నికలలో MLA,MP గా పోటీ చేసే వారిని స్వతంత్రులు గానే గుర్తించాలి. వేరువేరు గుర్తులు ఇవ్వాలి.
ఎలక్షన్ కమీషన్ అర్హత కలిగిన ప్రతిపౌరుడికి ఎన్నికలలో MLA,MP గా పోటీ కి ఎన్నిక చేసి సెలెక్షన్ లిస్టు పెడుతుంది. ఓటుకి నిరక్షరాసులు,నిరుపేదల కు ఆసలు చూపి ధనవంతు పార్టీలు గెలుస్తున్నాయి. కనుక గెలిచినా,
ఓడిపోయిన స్వతంత్రులకు పెన్షన్ ఇవ్వాలి. వారు పోటీ చేసిన తరువాత వచ్చిన, పెరిగిన సంక్షేమ పథకాలలో అంటే వృద్దాప్య పెన్షన్,వికలాంగపెన్షన్,వితంతు పెన్షన్,డ్వాక్రా, వ్యవసాయ లోను వడ్డీలాభం వంటి వాటి మొత్తంలో 10శాతం లెక్కకట్టి స్వతంత్రుల పెన్షన్ గా పంచి ఇవ్వమనవి.
కావాలంటే లబ్ధిదారుల రికార్డులు ఈ స్వతంత్రులకు అప్పగిస్తే వివరాలు నేరుగా రాష్ట్రపతికి, ఎలక్షన్ కమీషన్, సుప్రీమ్ కోర్టు, ప్రధానికి పంపుతారు. ప్రియతమ ప్రధాని ఇది తమరే ఇది చేయగలరు. . కావాలంటే టేక్సు పెంచండి, ఉచితాలు తీసేయండి. పేదమద్యతరగతికి వేరేగా రాజ్యాంగాలు అవసరం.
AIHL:కోరిక-3: గౌరవనీయులైన భారతీయులకు నమస్కరించి...విన్నపము...మనకు 3 రాజ్యాంగాలు ఉండాలి.
ధనిక-రాజ్యాంగం, మద్యతరగతి-రాజ్యాం గం, సామాన్యుల-రాజ్యాంగం. ఇప్పుడున్నది ధనిక-రాజ్యాంగం గమనించండి... రాజ్యాంగం,రిజర్వబ్యాంకు భూమి,కార్పొరేట్,రాజకీయ ధనికుల అధికారం లో ఉంది.
పేదలు-10వేలు తెచ్చుకునే భర్త చనిపోవడం, భార్యకు విధవరాలు పించను 4000 ఇవ్వడం, మద్యతరగతి-30జీతం తెచ్చే భర్తచనిపోవడం కొడిక్కి 10వేలు జీతం ఇవ్వడం. ఇది పద్దతి కాదు. కోట్లు పార్టీఫండ్ ఉన్న రాజకీయ పార్టీలకు
నచ్చిన పథకాలపై మూగజీవుల్లా ప్రజలు జీవించడం బానిసత్వం. కనుక మద్యతరగతి-రాజ్యాంగం, సామాన్యుల-రాజ్యాంగం అవసరం. 1)భూమి, 2)కార్పొరేట్, 3)రాజకీయ 4) కులపె ద్దలు, 5) మతపెద్దలు పరందామయ్య గారి
పంచశిష్యుల ప్రమేయం లేకుండా,
బ్రతుకుదేరువుకు చనిపోయిన నాయకుల విగ్రహాలు, ఫొటోలు నిషేదించి. ప్రతి పౌరుడు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రుడిగా జీవితాన్నిచ్చేదే రాజ్యాంగం. అంటే రిజర్వ బ్యాంక్ పై అందరికీ సమానహక్కు అంటే కనీస ఉచిత
బృతి,కనీస ఉచిత సమాన లోను ఇవ్వాలని రాజ్యాంగాలలో ఫొందుపరచాలి.
మూడురాజ్యాంగాలనుండి...చట్టసభలలో 1వంతుధనిక,1వంతుమద్యతరగతి, 1వంతుసామాన్యులు ప్రాతినిద్యం వహించాలి. అంతే వెరీ సింపుల్. రాజకీయులు పేద ఓటర్లను భయపెట్టి మద్యతరగతి వారిపైకి పంపడం,
పోతే పేదోడు లేదా మద్యతరగతివాడు. హింసించి నటిస్తూ,మోసం చేస్తూ జీవించడం మనదేశానికి అవసరం లేదు. వచ్చేప్రపంచ తరాలకు మనం దేవుళ్ళు కావాలి అంతేనండి. ఇది 3వకోరిక మాత్రమే సుమా...
వాహనాల బీమా పాలసీలు పద్దతి మారాలి. మనం సైకిలు కొన్నా, బైక్,కారు,బస్సు,లారీ ఏదికొన్నా. అందులోనే బీమా సొమ్ము
కలిపి ఆ కంపెనీకి కట్టాలి. యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ వాహనం కంపెనీకి ఫోన్ చేస్తే ఆసుపత్రి కర్చులు,బృతి ఇవ్వాలి.
వాహన కంపెనీలు రెండూ కోర్టుద్వారా నష్టపరిహారాలు వసూలు చేసుకోవాలి. 2025 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ తో చేయాలి. కోటీశ్వరులైన బీమా కంపెనీలను కోటీశ్వరులైన వాహన కంపెనీలు ఎదుర్కోవాలి. సామాన్యులం మనం సరిపోము.
MP,MLAలు చూసుకోవాలి. బ్రిటీష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించనిది, అంటే ఇంచుమించు అన్నిదేశాల రాజ్యాంగాలు ఒకేలాగ ఉంటాయి. అంటే ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...ధనం, కార్పొరేట్,పాలిటిక్స్ చేతుల్లో ఉంది.
సామాన్యులు, మద్యతరగతి, ఉద్యోగస్తుల మద్య సమస్యలు. తీరాలంటే వేరువేరు రాజ్యాంగాలు అవసరం.
లేదా రోడ్ టేక్సు RTA శాఖ కు కడుతున్నాం కనుక జాతీయ రహదారుల శాఖ లేదా రాష్ట్ర రహదారుల శాఖ వారు స్పాట్ లోనే బీమా సొమ్ము ఇవ్వాలి.
(2)గౌ. భారతీయులకు నమస్కరించి...
18 సంవత్సరములు నిండిన ప్రతి భారతీయులు, మేజర్లు అంటే పెళ్ళి అయినా-అవ్వకపోయినా, వారికి నచ్చినట్లు జీవించేహక్కు వారికి ఉంది.
మగ,ఆడ బేదం గమనించకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.
పేద-మద్య తరగతి ఆడవారికి గౌరవం పెంచాలి. న్యాయశాస్త్రం చదవని, చదువురాని,ఆడవారు తెలుసుకోవలసిన కొన్నిహక్కులను
సుప్రీం కోర్టు ఒక వార్తాపత్రికలో వివరించింది.వాటి వివరాలు http://www.allindiahelpline.in /sex, వెబ్ సైట్ లో చూడగలరు.
(3) గౌ. SC,ST,BC,OBC,EBC, EWS భారతీయులకు నమస్కరించి...
ఇది నా అభిప్రాయం సుమా...డిగ్రీ వరకు చదవడానికి అవకాసం ఇచ్చిన మన దేశమాత కు మనంపునాది దేశ సమైక్యతా, అభివృద్ధికొరకు ప్రతి ఒక్కరు స్వశక్తితో ఎదగాలి-అంటే అనాలి *నేను భారతీయుడను అని*. అంటే ఏమిచేయాలి?
మీ పెన్ తో ఒక్క గీత గీయండి ఇలా మార్కులు(వద్దు పాస్(లేదా)ఫెయిల్ ముద్దు),ఇంటిపేరు(వద్దు తండ్రిపేరులో మొదటి మాట(లేదా)ఆధార్ నెంబర్ ముద్దు), మతం, కులం.
అప్పుడు జైలు కెళ్ళిన మన వాళ్ళ మతం, కేటగిరి, కులం, ఇంటిపేరు మురికి చరిత్ర మనకు అంటుకోదు. డిగ్రీ వరకు చదవిన వారి దగ్గరే వస్తువులు కొనండి-చదువుకు గౌరవం గా వారికి-ఉపాధి కల్పించండి. అప్పుడు అందరూ డిగ్రీవరకు చదువుతారు.
అగ్రదేశాలతో పోటీపడదాం. జై భారత్...
(4) కాకినాడ లో భారత్ బీచ్(డిజిటల్) (కాకినాడ-ఉప్పాడ-అద్దరిపేట)గోవా బీచ్ వలె
ప్రజలుగా స్వయంగా అభివృద్ధి చేద్దాం ప్రతిఆదివారం తప్పక దయచేయండి. మన పిల్లలకు (ఉ)పాధులు చేద్దాం,టైమ్-8AM-8PM. http://www.allindiahelpline.in లో చూడండి. మీ పేరుతో భారత్ బీచ్ లో
వీల్ మంచాలు, గొడుగులు, లైఫ్ జాకెట్టులు కొనుటకు డిజిటల్ విరాళాలు పంపుటకు: 9160777400@upi మీరు(మనం) విరాళాలు ఇవ్వలేకపోయినా ఏమి పరవాలేదండి. దేవతలు కర్చు లేకుండా ఓపెన్ చేసెస్తారు.
(5) రోజూ ఉపాథి కావాలా...మహాత్మ గాంధీ జాతీయ అర్బబన్(రూరల్) ఉపాథి హామీ పథకం లో మీ MDO(Mandal Development Officer) ఆఫీసులో మీ ఆధార్
నెంబరు, మీకు తెలిసిన వర్కులు, అర్హతలు నమోదు చేసు కోండి అంతే రోజూ ఉపాథి రడీ. ప్రియతమ ప్రధానికి, ప్రియతమ ముఖ్యమంత్రులకి తమ ధన్యవాదములు తెలపండి.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రియమైన / గౌరవనీయులైన / పూజ్యులైన / జ్ఙానవంతులైన దేశ ప్రజలకు నమస్కరించి, మీ విశ్లేషణలు /అభిప్రాయాలుపంపండి. ప్రచురిస్తాము.
సర్వ మానవాళి క్షేమమే ఈ www. alli ndiahelpline.in అభిలాష.
IF
YOU
THINK
YOUR
DREAM
COME
TRUE
OTHER
WISE
CALL
ALL
INDIA
HELP
LINE.in
(తమరు చందా పంపుట కొరకు www.allindia helpline.in -> Donate క్లిక్(లేదా(91)9160777400) చేయండి.
మానవుడే ప్రాణం ఉండి
కనిపించే ఏకైక దేవుడు
-మానవుని ప్రేమించడమే
నిజమైన ప్రార్థన.
తప్పులుంటే మన్నించయ్య మహనీయ.